MLA Rajasekhar Reddy | చిన్నారుకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు.
మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని, అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని ఏడు కాలనీలకు స్టార్మ్ వాటర్ డ్రైన్ స�
Rajasekhar Reddy | రిజిస్ట్రేషన్ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను నిలిప�
Rajasekhar Reddy | రైల్వే గేటు( Railway gate) సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేటు(MLA Rajasekhar Reddy) సమస్యను పరిష్కరించాలని వాజ్�
తెట్లకుంట చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్కు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
Rajasekhar Reddy | ప్రజల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కార్యాలయంలో బస్తీ దవఖానలు, లైబ్రరీలు, ఎంఎంటీఎస్ రెండో ఫేస్లో ఇండ్లు కోల్పోయిన
Rajasekhar Reddy | మల్కాజిగిరి నియోజకవర్గంలో నెలకొన్న మంచినీరు(Drinking water), డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు.
పీఎం విశ్వకర్మ స్కీమ్తో అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికి చేయూత లభిస్తుందని, దీంతో చేతి వృత్తి దారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన 29మంది లబ్ధిదా�