అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు మరో మారు అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
రూ. 2వేల కోట్లతో నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్న
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో టికెట్ల లొల్లి జోరుగా సాగుతున్నది. తొలి జాబితాలో కీలక నేతలంతా తమ స్థానాలను పదిల పరుచుకోగా రెండో జాబితాలో మాత్రం తమ ప్రభావాన్ని చూపుతూ పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చ�
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ప్రచారం వదిలి దాదాగిరీకి దిగారు. మునుగోడులో ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతున్నరు. ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నిస్తున్న ఓటర్లను ‘ఏయ్ నీ సంగతి చెప్తా’ అని అల్టిమేటం జ�
MLC Jeevan reddy | తెలంగాణ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కర్ణుడు బయటకు వెళ్లిపోయాడని చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డి అనే దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందని, ఆయన సైన్యం ఓ దొంగల ముఠాగా ఏర్పడిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్లోకి వస్తానని కాళ్లు పట్టుకున్నవ్ గుర్తుందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ గట్టుప్పల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత సభ నల్లగొండ, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతిన�
నల్గొండ: గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిప
హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి�
రాజగోపాల్రెడ్డికి బాల్కసుమన్ చురకలు సింగరేణిపై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన ప్రభుత్వ విప్ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రజల సంపద, ఆస్తులను కొల్లగొట్టే తెలివి తమకు లేదని ప్రభుత్వ విప్�
రాజగోపాల్ రెడ్డి | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేఏ పాల్ లాగా మారిపోయాడు.
జోకర్లా మాట్లాడుతున్నాడాని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన