విద్యుత్ లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని కోరుతూ గట్టుప్పల్ మండల రైతులు పలువురు మంగళవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు.
MLA Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్లో తప్పనిసరి
అంగన్వాడీ టీచర్లకు రూ.ఐదు లక్షలు, ఆయాలకు రూ.రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య , మును�
శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏరియాలో విలువైన పాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ర�
తెలంగాణలో ఇటీవల కేఏ పాల్ కనిపించడం లేదని, ఆయన స్థానాన్ని ఆర్జీ పాల్ భర్తీ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి బీజేపీ భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ�
బీఆర్ఎస్కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారు ఏ క్షణమైనా తమ పార్టీలో చేరతారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చ�
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్లో కొత్త నినాదం రాజకీయాలను రక్తి కట్టిస్తున్నది. ఆ పార్టీలో మళ్లీ బీసీ రాగం తెరపైకి వచ్చింది. ఎంపీ సీటు బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ సీటు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య అభ్యర్థి చిచ్చు పెడుతున్నది. సీటు కోసం స్వయంగా అన్నదమ్ముల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నది.
మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్యాయి స్రవంతిరెడ్డితో కలిసి చండూరులో ఆదివార
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మనసులోని మాటను బయపెట్టారు. తనకూ మం త్రి పదవి కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాత�