బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సోమవారం నామినేషన్లు స్వీకరించగా రామచందర్రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
‘రాజాసింగ్ మా పార్టీ గౌరవ ఎమ్మెల్యే.. రాజాసింగ్ది మా ఇంటి విషయం. ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటాం’ అంటూ ఇటీవల మీడియాతో చిట్చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ�
Raja Singh | గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని మంగళ్హాట్, బేగంబజార్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. రూ.58.30లక్షలతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు ఎం శశికళ, �
ఫాతిమా ఒవైసీ కాలేజీ విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యారా? లేక అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇస్తే భయపడ్డారా? అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందూ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నిర్భయంగా డిమాండ్ చేసే 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని తెలంగాణకు చెందిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ అన్నారు.
Arrest | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను(MLA Raja Singh )ఫోన్లో(Phone calls) బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్(Arrest)చేశారు. నిందితుడు వసీమ్ను సైబర్ క్రైం పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే దేశం మత ప్రాతిపదికన ముక్కలయ్యే ప్రమాదం ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మోదీ సర్కారును మూడోసారి గెలిపించుకుంటే �
లోక్సభ ఎన్నికల తొలి జాబితా రాష్ట్ర బీజేపీలో మంటలు పుట్టిస్తున్నది. శనివారం 9 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్�
రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రిం
‘బీజేపీ ఎలాగూ గెలువదనే బీసీని సీఎం చేస్తామని అన్నారా?’ అని నిలదీస్తున్నారు. బీజేపీ అంటే గిట్టని ఏ కాంగ్రెస్సో, బీఆర్ఎస్సో, కమ్యూనిస్టుల నుంచో ఈ విమర్శ వస్తే లైట్ తీసుకోవచ్చు. కానీ, స్వయానా కాషాయ పార్టీ �