కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పా�
రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం, దానినే ఎన్నికలకు ఇంధనంగా మార్చుకోవడం బీజేపీ విధానమని మరో అధ్యయనం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఇది మితిమీరుతున్నట్టు అంతర్జాతీయ స్థాయి న
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం కోటి రూపాయలు అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ అన్నా�
MLA Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్ట�
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదు చేసిన ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ యాక్ట్)ను ప్రయోగించడాన్ని పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ను బోర్డు �
పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న తన భర్త ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించి, వసతులు కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన భార్య టి.ఉషాబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస�
భాగ్యనగరవాసులు మరోసారి సమైక్యతను చాటారు. అన్నపూర్ణ లాంటి హైదరాబాద్లో వివాదాలతో కాకుండా వివేకంతో వ్యవహరిస్తామని రుజువు చేశారు. క్లిష్ట సమయంలో పరిణతి ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ప్రశాంతతే తమ�
తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంత�
ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి.
అనుచిత వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, ఆయనను సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ప్రధ
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టు చేసిన ఓ వీడియో దుమారం రేపింది. ఆ వీడియోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు బుక్ చేశారు. సోమవా
అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం జేఏసీ కమిటీ సభ్యులు బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
హజ్రత్ ఖాజా మోహినుద్దీన్ చిస్తీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పీసీసీ సభ్యులు ఖాజా గయాసుద్దీన్తోపాటు మరికొందర�
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే