మానవ జీవితంలో దైవ చింతనకు ప్రత్యేక స్థానం ఉంటుందని, దైవన్నామస్మరణతో ప్రశాంతమైన జీవనం లభిస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని గాయత్రి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అన�
బాలికలు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో తాత్కాలిక భవనంలో తరగతులు, వసతి ఏర్పాటు చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రవాస భారతీయులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం అభినందనీయమని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక�
స్పీకర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ఘన త బాన్సువాడ నియోజకవర్గ ప్రజలదే అని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ బా న్సువా�
అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికా�
రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది సీఎం కేసీఆర్ అని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం సుద్దులం, సుద్దులంతండా, హరిలాల్తండా, రాంపూర�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. చందూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత ఇండ్లపై ఎవరైనా బిల్లులు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఎల్లవేళలా అభివృద్ధి కోసం ఆరాటపడే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో దాదాపు రూ. 25కోట్ల నిధులతో 35 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన, ప్రా�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు కింద రెండు పంటలకు ఢోకా లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్�
ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, ఒకవేళ ప్రారంభించని పక్షంలో పనులను రద్దుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గా�
బాన్సువాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు స్థానిక కల్కి చెరువు సమీపంలో నిర్మిస్తున్న మల్లీజనరేషన్ పార్కును త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పార
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�