సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమకు పరువు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాయల్ శరత్ మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల
MLA payal Shankar | బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జా వ్యవహారం బయటపడ్డదని తెలిసిందే. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న 2 వేల ఎకరాల భూ సేకరణలో జరుగుతున్న అక్రమాలపై ‘తనఖా భూముల్లో అనకొండలు’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో వార్తను ప్రచురించడం రాజకీయ�
జిల్లాలోని బీజేపీకి చెందిన ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ మోసపూరిత మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
తెలంగాణలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని బిడ్డలను దారిలోకి తెచ్చేందుకు పేరెంట్స్ చేతిలో ఒక మంత్రదండం పెట్టామని, దానిద్వారా వారిని దారిలో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భేటీ కావడం శాసనసభ లాబీల్లో చర్చకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల�
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల�
ఆదిలాబాద్లో విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎ�