ఓరుగల్లులో నేడు అభివృద్ధి ప్రదాత.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అమాత్యుడు రామన్న చేతులమీదుగా రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను శుక్రవారం పం
బండారి దేవుడిని కురుమలు భక్తితో వేడుకున్నారు. పిల్లా పాపలతో కలిసి వచ్చి చల్లంగ చూడు స్వామి అని మొక్కులు చెల్లించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురసరించుకొని కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరతి, అక మహ�
ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో వరంగల్లో పరిశమ్రల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని, నూతనంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్క్తో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపున�
వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మాడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ర్గంలోని 18వ డివిజన్లో రూ.4కోట్ల 18లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
బీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం మహా శివ�
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుందామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ వేడుకల
వరంగల్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్లోని పండ్ల మార్కెట్లో మేడారం వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్ సెంటర్ ను ఎ
వరంగల్ : 11 న జనగాంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్లోని రాజశ్రీ గార్డెన్స్ లో స్థానిక ఎటీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం న