మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోకాసిగూడెం ఓ మారుమూల గ్రామం. గ్రామానికి ఉన్న వాగుపై వంతెన సౌకర్యం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు విజయాన్ని కాంక్షిస్తూ నస్పూరులోని కొత్త
కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు..బీజేపీవస్తే గనుల ప్రైవేటీకరణ తప్పదని, సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేసే జాతీయ పార్టీకే సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీ�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్నగర�
ప్రజలకు అన్యా యం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాక ర్ రావు అన్నారు. కొండాపూర్, పెద్దంపేట, బుద్దిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్
“అభివృద్ధే మా ఆయుధం.. సంక్షేమమే మా నినాదాం..ఈ రెండింటినీ అమలు చేస్తూ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నాం. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ చేరుస్తున్నాం. మంచిర్యాల జి�
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీ రాంచంద్రారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం శాంతినగర్లోని ఆయన నివాసా
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎంసీసీ క్వారీ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. దుర్గాదేవితో పాటు నాగదేవతను �
పల్లెల్లో పఠనాసక్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలను గ
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ కంపెనీలు.. ప్రపంచస్థాయి సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులను సక్సెల్ఫుల్గా నిర్వహిస్తూ ఔరా అనిపిస్తున్నాయి.
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ
క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మంచిర్యాల పట్టణం పాతమంచిర్యాలలోని మున్సిపల్ క్రీడా మైదానంలో బొలిశెట్టి హన్మంతు మెమొరి�
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కొనియాడారు.