ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ మ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్లో ఆయన బండారం బట్టబయలైం�
భూ భారతి చట్టంపై మోత్కూరులో గురువారం అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతులు లేక వెలవెల పోయింది. ఎమ్మెల్యే సామేల్తోపాటు కలెక్టర్ హనుమంతరావు సదస్సుకు హాజరయ్యారు.
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి దాదాపు 16 నెలలు అవుతున్నది. కానీ ఇప్పటికీ చాలామందికి ఆయన పేరు గుర్తుండటం లేదు. గత 16 నెలల్లో అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, చివరికి కాంగ్రెస్ ప�
రుణమా ఫీ కాలేదని మహిళా రైతులు భగ్గుమన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లిలో మంగళవారం మహిళలు తుంగతుర్తి ఎమ్యెల్యే మందుల సామేల్ను నిలదీశారు.
ప్రజలకు అందుబాటులో ఉండడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.కోటి వెచ్చించింది. తుంగతుర్తి నియోజకవ
తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సామేల్ ఆదేశాల మేరకే తమను స్టేషన్కు తరలించారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. స
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎత్తారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అర్వపల్లి మండల
తనకు సంబంధం లేకపోయినా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్సై తీవ్రంగా కొ ట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు చ
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం అందించే పలు అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మండలంలో పని చేసే ప్రతి అధికారి స్థానికంగానే నివాసం ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం యాదవుల ఆరాధ్య దైవం శివగంగ ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మ�
కొత్త ప్రభుత్వానికి విద్యా రంగమే తొలి ప్రాధాన్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రజల ఎజెండాలో పొందుపర్చినప్పుడు మాత్రమే సర్కారు విద్య బలోపేతం అవుతుందని