కొత్త ప్రభుత్వానికి విద్యా రంగమే తొలి ప్రాధాన్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రజల ఎజెండాలో పొందుపర్చినప్పుడు మాత్రమే సర్కారు విద్య బలోపేతం అవుతుందని
ప్రస్తుత యాసంగి సీజన్కు ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నీటి ప
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వగ్రామం ధర్మారం మొదటిసారిగా సోమవారం వచ్చారు.
ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు నగదు పెంపునకు సంబంధించిన పోస్టర్ను ఆవి�