Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఎదురుదాడి చేస్తామని మరో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్కు స్ట్రాం
‘తలోదారి’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీ
సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్యాడర్కే కాదు అధిష్టానానికి అంతుపట్టడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించాల్సిన ముఖ్యనేతలు ముగ్గురు తలోదారి పట్ట�
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే లోక్సభ ఎన్నికలు రావడంతో రాజకీయ నేతల స్థానభ్రంశంపై దాని ప్రభావం ఎంతగానో పడింది. గత పదేండ్ల పాటు బీఆర్ఎస్ అండతో రాజకీయంగా ఎదిగినవారు వెంటనే ద్రోహచింతనలో �
ప్రతి ఒక్కరికి చదువు అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రా వు అన్నారు. ఆర్సీపురం డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు..మనబడి’ కార్యక్రమంలో భ
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంటిపై ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయ�
‘జీవితాంతం ప్రజా సేవలో ఉంటా.. మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ శ్రవణంలో పురోహితులు తెలిపారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ మందిరంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొర�
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల వేళ బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
MLA Mahipal Reddy | తాగు, సాగునీటి సమస్యలను తీర్చిందేకు గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ప్రణీత
MLA Gudem Mahipal reddy | ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి అత్యంత హేయమైన చర్య అని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal reddy), ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొన