MLA Madhusudan Reddy | అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో అన్ని పథకాలను మహిళా సంఘాల ద్వారానే అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్
MLA Madhusudan reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి.. మంత
అప్పంపల్లి నుంచి అమ్మాపూర్ వరకు జన జాతరే.. ఊకచెట్టు వాగు భక్తజనసంద్రమైంది.. దారిపొడవునా కురుమూర్తి రాయుడి పాదుకలు (ఉద్దాలు) తాకి భక్తు లు పరవశించిపోయారు.
ఈ నెల 5వ తేదీన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ క్రమంలో ఆదివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో కృష�
రాష్ర్టాన్ని పర్యాటక హబ్గా మారుస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప ష్టం చేశారు. మహబూబ్నగర్ సమీపంలో ఆసియలోనే రెండో అతిపెద్ద, ప్రాముఖ్యత ఉం డి పునరుజ్జీవం పోసుకున్న పిల్లలమర్�
ప్రజాసేవతోనే జన్మకు సార్థకత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీక�
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల
శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ మోటర్లను ఆదివారం సా యంత్రం ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ప్రారంభించా రు. ఈ మోటర్ల ద్వారా కనిమెట్ట, పాలెం గ్రామాల రై తులకు సాగునీరు అందుతుంది.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నవాబ్పేటకు 133/11 కేవీ విద్యు త్ సబ్స్టేషన్ను మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం నుంచి తిర్మలాపూ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటమి పాలవుతామని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భయం పట్టుకున్నది.
Farmers | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని అధికారుల నివేదిక కూడా రూఢీ చేసింది.
మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ప్రాంగణంలో బండలాగుడు పోటీలను నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పోటీలను ప్రారంభించారు.
మండలంలోని కోయిల్సాగర్ కుడి కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని సోమవారం రైతులు ప్రా జెక్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎనిమిది రోజుల కింద ట కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు.