MLA Madhavaram | కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని గోపాల్నగర్ కాలనీ నుంచి ముళ్లకత్వ చెరువు వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ ఫైప్లైన్ పనులకు ఆటంకం కలిగిస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని కూకట్పల్లి ఎమ్మె�
MLA Madhavaram | హౌసింగ్ బోర్డు లేఆవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలి. ప్రజల ఆస్తులను అమ్ముతే ఊరుకునేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram )హెచ్చరించారు.
MLA Madhavaram | సగరులకు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం బాలానగర్ సగర సంఘం(Sagara sangam) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్ను ఆయన ఆవిష్కరించారు.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్నగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు సిద్దం శ్రీకాంత్, డివిజన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణలతో పాటు 50 మంది కాంగ్రెస్ సీ�
MLA Madhavaram | నా మీద కోపంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi )చెక్కులు ఆపొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చె
MLA Madhavaram | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) సర్వే అధికారులకు ఝలక్ ఇచ్చారు. కులగణన సర్వే చేయటానికి(Caste census survey) అధికారులు ఆయన కార్యాలయానికి చేరుకోగా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులక�
MLA Madhavaram | ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు.
MLA Madhavaram | బీసీ కులగణన(BC Census) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే సహించేది లేదని, బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు(MLA Madhavaram) డిమాండ్ చేశారు.
MLA Madhavaram | హైదరాబాద్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయపెడుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) ఆరోపించారు.
MLA Madhavaram | ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని, పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపొయారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు.
MLA Madhavaram | మైత్రినగర్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కూకట్పల్లి(Kukatlatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram) అన్నారు.