రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే హ్యాట్రిక్ విజయానికి పునాదుల్లా పనిచేయనున్నాయని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి
MLA Kishan Reddy | రాష్ట్రంలో కనీవినీ ఎరుగనిరీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి(MLA K
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యమనుకున్న పాలమూరు పథకాన్ని సుసాధ్యం చేసి చూపించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాట
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబ�
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, �
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించార�
మొయినాబాద్ మండల పరిధదిలోని తోలుకట్టా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ నుంచి పోచారం, కర్ణంగూడ రోడ్డు ఉండేది. ఈ వాగులో ఎప్పుడు నీరు ఉండడం వల్ల ఎండాకాలం మాత్రమే ప్రయాణం చేసేవారు.
ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు కంపెనీ చైర్మన్ యంగ్లీ, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డిలతో కలిసి నేడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.
వడగండ్ల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి ఉమర్ఖాన్గూడ, అ�
డుగు, బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందని, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపా�