Minister KTR | రంగారెడ్డి : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది.. చంటి బిడ్డ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఏదో రకంగా ఆసరా అందుతోంది. ప
వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, క�
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తడిగా మారే మట్టిరోడ్లు, పెద్ద పెద్ద గోతులతో ప్రయాణించాలంటేనే నరకప్రాయంగా ఉన్న వీధులు, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీర�
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక�
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నాయని, వాటికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డిగూడ
పెండ్లిళ్లు చేయలేక పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదింటి ఆడపడుచులను ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్�
రాజగోపాల్రెడ్డి స్వప్రయోజనం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి
కొంగరకలాన్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు జరుగనున్న బహిరంగసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్యేకిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొంగరకలాన�
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకో
ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారు�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 10 : అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెం�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి | ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధికారులకు సూచించారు.