MLA Kadiam | ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉదంతం మరవకముందే స్టేషన్ ఘన్పూర్ (Station G
ఊరూరా ప్రజలు డెంగ్యూ, విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి, నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చీమకుట్టినట్టు కూ డా లేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య వ్యవస్థ అస్తవ్యస�
ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వారంతా ఆందోళనలో ఉన్నారు. మేం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకంపై పర్యవేక్షణ సరిగా లేదు. మీ వల్ల ప్రభు త్వం బద్నాం కావాలా?’ అంటూ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం �
రాజముద్రలో కీర్తితోరణం తొలగించలేదని, క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని జిల�
వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్.. అనకొండ, ఇక్కడి భూములను కబ్జా చేశాడని సీఎం ఏ.రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్
వరంగల్ లోక్సభ ఎన్నికలు ప్రజల నమ్మకానికి, నయవంచనకు మధ్య పోటీ అని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వేలేరు మండలం సోడాషపల్�
ఓరుగల్లు పోరుగల్లు అని, పోరాటాలకు నిలయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్తో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సారు ప్రత్యేక �
కాంగ్రెస్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేదని, అసలైన నాయకులకు ఇవ్వాల్సిన వరంగల్ పార్లమెంట్ టికెట్ను కాంగ్రెస్ అమ్ముకుందని ఆ పార్టీ కార్యకర్త, ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీపె
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మేక తోలు కప్పుకున్న తోడేళ్లని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా విమర్శించారు.