రాజముద్రలో కీర్తితోరణం తొలగించలేదని, క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని జిల�
వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్.. అనకొండ, ఇక్కడి భూములను కబ్జా చేశాడని సీఎం ఏ.రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్
వరంగల్ లోక్సభ ఎన్నికలు ప్రజల నమ్మకానికి, నయవంచనకు మధ్య పోటీ అని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వేలేరు మండలం సోడాషపల్�
ఓరుగల్లు పోరుగల్లు అని, పోరాటాలకు నిలయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్తో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సారు ప్రత్యేక �
కాంగ్రెస్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేదని, అసలైన నాయకులకు ఇవ్వాల్సిన వరంగల్ పార్లమెంట్ టికెట్ను కాంగ్రెస్ అమ్ముకుందని ఆ పార్టీ కార్యకర్త, ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీపె
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మేక తోలు కప్పుకున్న తోడేళ్లని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా విమర్శించారు.
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు.
కడియం శ్రీహరి అవకాశ వాది అని, ఆయనది నీచ చరిత్ర అని దాస్యం మండిపడ్డారు. నైతికత, నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న నిర్వహించనున్న వరంగల్ పార్లమెంటరీ సమావేశం గుర�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని, న్యాయ చరిత్రలో చీకటి దినం అని ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వ్యాఖ్యానించారు.
అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని, ఇందులో బీజేపీ నుంచి విప్లవ పార్టీల వరకు ఇదే పరిస్థితి నెలకొందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న�
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అద్భుత ఫలితాలను ఇస్తుందని, మరమ్మతులు చేస్తే రైతులకు మరిన్ని ఫలితాలు చేకూరుతాయని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం �