స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు.
కడియం శ్రీహరి అవకాశ వాది అని, ఆయనది నీచ చరిత్ర అని దాస్యం మండిపడ్డారు. నైతికత, నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న నిర్వహించనున్న వరంగల్ పార్లమెంటరీ సమావేశం గుర�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని, న్యాయ చరిత్రలో చీకటి దినం అని ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వ్యాఖ్యానించారు.
అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని, ఇందులో బీజేపీ నుంచి విప్లవ పార్టీల వరకు ఇదే పరిస్థితి నెలకొందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న�
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అద్భుత ఫలితాలను ఇస్తుందని, మరమ్మతులు చేస్తే రైతులకు మరిన్ని ఫలితాలు చేకూరుతాయని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం �
‘బీఆర్ఎస్ శ్రేణులంతా ఓపిక పట్టండి.. ఆరు నెలల్లోనే సీఎం సీటు కోసం కాంగ్రెసోళ్లు లొల్లి పెట్టుకుంటరు.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కస్సు బుస్సుమంటున్నారు.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక.. సొంత కుంపట్లత
నేటి చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను
మగతనం గురించి జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని తన మగతనం నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహ
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలపై దాడులు మొదలయ్యాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అగ్రంపహాడ్ జాతర వద్ద ఎలాంటి ఘర్షణ జరగకపోయినా పోలీసులు బీఆర్ఎస్ వాళ్లను ఇష్టమొచ్చినట్లు కొట్టారని అ�
బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి తమకు పట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మతఛాందసవాద పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్�