బీఆర్ఎస్ పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి , సంక్షే మ పథకాలు ప్రభుత్వం ప్రకటించిన మ్యా నిఫెస�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ఊపందుకున్నది. 3న నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మందకొడిగా సింగిల్ డిజిట్కే పరిమితమైన నామినేషన్లు బుధవారం జోరందుకున్నాయి. ఒక్కరోజే నాగర్కర్నూల్ జి�
ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం.. బలగం చేకూరుతున్నది. రోజురోజుకూ వివిధ పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి,
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆమనగల్లు, కల్వకు
స్వరాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ర్టానికి తిరుగులేదని, సంక్షేమ పథకాల అమలులోనూ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
డుగు, బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందని, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపా�
పార్టీలకతీతంగా అ ర్హులైన ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నా రు. మండలంలోని వేపూర్ గ్రామంలో పార్టీ మండల
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 3న ఆమనగల్లు మున్సిపాలిటీకి రానున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చ�
మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కౌన్సిలర్లతో కల�
కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి.