ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీచర్స్ కాలనీ ఎమ్మెల్యే నివాసగృహం నుంచి మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కారు టాప్గేర్లో దూసుకెళ్తున్నది. స్పీడును అందుకోలేక ప్రతి పక్షాలు డీలా పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. మరోసారి అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్స్వ�
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని అవమానించి పారిపోయిన తెలంగాణ ద్రోహి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని, డబ్బులు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని టికెట్లు అమ్ముకుంటున్న ఆయన్ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టా
కాంగ్రెస్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం పదర మండలంలోని రాయలగండితండా, పెట్రాల్చేనుకు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కా�
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాల్గొన్న అచ్చంపేట ప్రజాఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అచ్చంపేట నలువైపులా ఎటుచూసినా జనం.. గులాబీ ప్రభంజనాన్ని తలపించింది. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన వి�
దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ సర్వం కోల్పోయింది. ఉద్యమకారుడు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా అనూహ్యరీతిలో దూసుకెళ్లింది. తాగేందుకు దొరకన�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ దళం దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాగా, గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు మ్యాని ఫెస్టోను ప్రజలకు వివరిస
ఈనెల 26వ తేదీన అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ అచ్చంపేటకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, అచ్చంపేట
‘నేను మీ బిడ్డను.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల కోసమే బతుకుతా.. చస్తే ఈ ప్రాంత ప్రజల కోసమే చస్తా.. అంతే కానీ ప్రజాసేవను వీడను.. పెత్తందారులంతా ఒక్కటయ్యారు.. ఎలాగైనా నన్ను ఓడించి తీరుతారట..
బీఆర్ఎస్ పాలనతోనే నల్లమల ప్రాంతం అభవృద్ధి జరుగుతుందని, మూడో సారి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం అమ్రాబాద్ మండలంలో ఇంటింటి ప�
60 ఏండ్ల సమైక్య పాలకుల చేతిలో కరువు, వలసలతో అరిగోస అనుభవించి దగాపడిన నల్లమల ప్రాంతానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణమ్మ తరలిరానున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
స్వార్థప్రయోజనాల కోసం బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ పార్టీకి కాకుండా తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.