సీఎం కేసీఆర్ను తిట్టినంత మాత్రాన నీవు హీరో కాలేవు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకు లేవు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచే�
ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే రాజకీయ సమాధి తప్పదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. అచ్చంపేట మండలం పుల్జా�
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం త్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50కోట్లతో మన్ననూర్, అచ్చంపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేయనున్నార�
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం ప్రకటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, తెలంగాణ అభివృద్ధిలో �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివా ళా తీసిందని, ఎన్ని జోడో యాత్రలు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో బొందపెట్టారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
సుస్థిర పాలన అందించడమే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సదగోడులో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర
దేశం గ ర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడైన సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ స్థ లంతోపాటు రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించ�
ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
‘నేను సీఎం కేసీఆర్ వదిలిన బాణం.. నన్ను చంపుతానని కొందరు రకరకాలుగా బెదిరిస్తున్నారు. నేను ఎవరికీ భయపడు’ అని నాగర్కర్నూల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, సెప్టెంబర్ 2: గత ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీలు అంటే చిన్నచూపు ఉండేదని, స్వరాష్ట్రంలో అంగన్వాడీల పనితీరు మెరుగుపడిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్