జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అములు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన అనతికాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందడంలో సీఎం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని భూపాలపల్లి ఎమ్మె�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారు, మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామాల మధ్య రూ. 5.09 కోట్ల విలువగల చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూమ
జయశంకర్ భూపాలపల్లి : ఆధిపత్యం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్య
జయశంకర్ భూపాలపల్లి : జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్�
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్య
జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి పదవికి వెంటనే అతడు రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వ�
జయశంకర్ భూపాలపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మహిళల సాధకారతే లక్ష్యంగాసీఎం కే
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మ�
జయశంకర్ భూపాలపల్లి : దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేగొండ మండల
Protem Chairman Bhopal Reddy | నాటి సమైఖ్య పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, రుణాల కోసం
క్యూలైన్లలో చెప్పులు పెట్టి చకోర పక్షిలా ఎదురు చూడాల్సి వచ్చేది. నేడు సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఇండ్ల వద్దకే సంక్షేమ ఫలాలు చేరుతున్నా�
భూపాలపల్లి : సుభాష్ కాలనీ ప్రజలకు త్వరలో ఇండ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేస్తామని భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా ర
మంత్రి ఎర్రబెల్లి | భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి - జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా చండీ యాగానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
భక్తాంజనేయ స్వామి దేవాలయం | జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ.22. 86 లక్షలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు.