“అక్రమ నిర్బంధాలు, అరెస్టులే ఇందిరమ్మ రాజ్యమా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినవారిపై దాడులకు దిగడమే ప్రజాపాలనా? అణచివేతలు, దౌర్జన్యాలు చేయడమే రేవంత్ సర్కారు తెచ్చిన మార్పా?” అని బీఆర్ఎస్ నేత, కార్ప�
ఎల్ఆర్ఎస్పై ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ పోరు బాటపట్టింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో నగరాలు, పట్టణాలు దద్దరిల్లాయి.
కామారెడ్డి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.10 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. వైద్యవిద్య చదవాలన్న నిరుపేదల కల సాకారమైంది. గతంలో మెడికల్ సీటు అంటే డబ్బు ఉన్నోళ్లకే సొంతం. కోట్లుం�
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం భేటీ అయ్యారు. కామారెడ్డి నియోజకవర్గానికి రూ.195 కోట్లు నిధులు మంజూరు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకో�
సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మైనారిటీలకు ‘లక్ష’ణంగా చేయూతనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున అందజేస్తున్న�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 9న ఇందూరు పర్యటనతో గుల
నియోజకవర్గంలో అభివృ ద్ధి జరగని గ్రామం లేదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, యాదవ సంఘం, సేవాలాల్ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ
కామారెడ్డి జిల్లాలో బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నది.
ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. మేళాలో 1500 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర