తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకే అధికారం దక్కనుందని అన్ని సర్వేల్లో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని, ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఖైరతాబాద్ �
‘కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో నేటికీ పవర్ కట్ కొనసాగుతున్నా.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత పదేండ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మ
తెలంగాణ ప్రజలకు గత పదేళ్లుగా సుస్థిరమైన పాలన అందిస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ను మించిన గ్యారంటీ మరేదీ లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్'ను ప్రవేశపెట్టిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో బ్రైట్ వెల్
ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బీజేఆర్న�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గంగారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు గంగారం సర్ప�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పండుగలను అధికారింగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పాలకుడు దేశంలో ఎవరూ లేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆది�
గ్రేటర్లో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలు నగరమంతటా మార్మోగాయి. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటే..మరోవైపు పింఛన్ మరో వెయ్య
బస్తీలు, కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ వ
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్ రంగంలో పురోభివృద్ధి సాధించామని, దేశంలోనే విద్యుదుత్పత్తిలో రాష్ట్రం టాప్లో ఉందని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు అన్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్టాపనకు అంకురార్పణ జరిగింది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక బడా గణేశ్ మండపం వేదికగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం అంకురార్పణ కార్యక్రమం జరిగి