బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్నగర్, సింగాడకుంట ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పదిరోజుల్లోగా పూర్తి చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ. జలమండలి అధికారులన�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుగా తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసిన తర్వాతే ఇక్కడ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. జూబ్లీహిల్స్ డివిజన్ బ�
ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని బసవతారకం నగర్ బస్తీకి చెందిన ఓర్సు శ్రీను, వినోద దంపతులకు శనివారం ఫిలింనగర్లో జరిగిన కార్యక్రమంలోఎమ్మెల్యే దానం నాగేందర్ జీ
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లోని ఉన్న అభివృద్ధ్ది పనులన్నింటినీ రానున్న పదిహేను రోజుల్లో పూర్తిచేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీతో పాటు జలమండలి అధికారులను ఆదేశించారు.
మతం పేరుతో బీజేపీ నేతలు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సోమాజిగూడలోని జయ గార్డెన్స్ వేదికగా ఖైరతాబాద్ డివిజన్ �
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బస్తీలు, కాలనీల్లో హడావుడి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభివృద్ధి పనుల కోసం ఎన్నికోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డ
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఏదైనా ఆపద సంభవిస్తే కార్మికశాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందుతుందని, దీనికోసం ప్రతి ఒక్కరూ కార్మిక గుర్తింపు కార్డును పొందాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్�
తెలంగాణ ప్రజల ఆకలితీరుస్తూ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పేదల ఇంటికి పెద్ద కొడుకులా ఆసరా కల్పిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.