ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 70 అడుగుల్లో రూపుదిద్దుకోనున్నది. ఈ నేపథ్యంలో నిర్జల్ ఏకాదశి తిథిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం కర్రపూజ మహోత్సవాన్ని వినాయక విగ
ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 70 అడుగుల్లో రూపుదిద్దుకోనున్నది. ఈ నేపథ్యంలో నిర్జల ఏకాదశి తిథిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం కర్రపూజ మహోత్సవాన్ని వినాయక విగ్ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చాలని చూస్తున్నారని ఎంపీ కే కేశవరావు కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ ఆరోపించారు. కేశవరావు పదవుల కోసం పార్టీ మారుతారని తాను అనుకోవడంలేదని, ఆయనకు పద
ఊసరవెల్లి.. ప్రాణ రక్షణ కోసం రంగులు మారుస్తుంటుంది. కానీ.. కొందరు నాయకులు అధికారం కోసం జెండాలు మారుస్తారు. ఊసరవెల్లి రంగులు మార్చేందుకైనా కొంత సమయం పడుతుందేమోగానీ! సదరు నాయకుడు ఓట్లేసిన జనం వేలికి సిరా గు�
పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిచేసింది.
గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడినవారు.. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రూ.14 వేల కోట్లు అప్పుగా చేసిన రేవంత్రెడ్డి ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ ఎల్ ర�
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పెండింగ్ అభివృద్ధి పనులన్నీ త్వరగా ప్రారంభమయ్యేలా అధికారులతో సమీక్షా సమావేశాన్ని రెండు మూడు రోజుల్లో నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం నాగేం�
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకే అధికారం దక్కనుందని అన్ని సర్వేల్లో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని, ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఖైరతాబాద్ �
‘కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో నేటికీ పవర్ కట్ కొనసాగుతున్నా.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత పదేండ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మ
తెలంగాణ ప్రజలకు గత పదేళ్లుగా సుస్థిరమైన పాలన అందిస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ను మించిన గ్యారంటీ మరేదీ లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.