మక్తల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ పెద్దవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అయితే, సంగంబండ ప్రాజెక్ట్ పునరావాస నిర్వాసితులకు చెందిన మ�
ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఓటు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్కాలనీలోని పద్మాలయ హైస్కూల్లో ఏర్పాటు చేస�
మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గవరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఊట్కూర్ మండలం పెద్దజట్రం,
కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమైందని మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మక్తల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి రోడ్ షో నిర్వహి�
ఇన్నాళ్లు కండ్లబడని వారందరూ ఊర్లకు వచ్చి ఓట్లు అడుగుతుంటె టెన్షన్ పడకండి, కారు గుర్తుకు ఓటేసి మా వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
కళ్లబోల్లి మాటలు చెప్పే కాంగ్రె స్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్�
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డు‘కాలమే’ వస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకు చీకటి బతుకులు తప్పా వేరేదారి ఉండదన్నారు. మక్తల్ నియోజకవర్గ క�
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టం అలంకారోత్సవానికి వేదికైన ఆత్మకూరు పట్టణం శోభాయమానంగా ముస్తాబైంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అ�
గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలతో వస్తున్న కాంగ్రెస్ను నమ్మితే చీకటి రోజులు వస్తాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ మండ
అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్నది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మద్దతుగా సకుటుంబ సపరివార సమేతంగా ఆయా సెగ్మెంట్లలోని క్యాంపేయిన్�
నియోజకవర్గంలోని మాదాసి, మాదారి కురుమల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శు క్రవారం ఎమ్మెల్యే తన స్వ గృహంలో మక్తల్, కృష్ణ మండ లాలకు చెందిన మాదాసి, మా దారి కురుమ �
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు.