స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన పోటీకి బీఆర్ఎస్ సిద్ధ్దంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి �
ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరి�
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లెపల్లికి చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగిరి కృష్ణమూర్తి, కొత్తగడి అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మల్కాపూర్
సంగారెడ్డి జిల్లాలో కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు.
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వ్యవహారం కాదని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు హెచ
ట్రిపుల్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర చెల్లించి న్యాయం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభ్యర్థించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా క
కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
BRS Activist| గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త ప్రేమ్కుమార్ శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
MLA Chinta Prabhakar | సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ జెండాను అవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు
Chalo Warangal | సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ప్రతీ పల్లే నుంచి భారి నుంచి అతి భారీగా తరలివేల్లేందుకు ప్రతి కార్యకర్త భలే ఖుషి ఖుషీగా ఉన్నారు. తెలంగాణ ప
MLA Chinta Prabhakar | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అంతటా తిరిగి.. తాను స్వయంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల దీన గాథలను చూసి చలించిపోయి కల్యాణ లక్ష్మి, షాధీముబారక్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు సంగారె�