కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్లోని మంత్రి
ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెంది, వాటి రూపురేఖలు మారాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్- బీజేపీల నుంచి పెద్దఎతున్న బీఆర్ఎస్లో చేరుతున్నారని అం�
కాంగ్రెస్, బీజేపీలకు వరుస షాక్లు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార
అందోల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్లోని క్యాం ప్ కార్యాలయంలో రాయికోడ్
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ముఖం కాంగ్రెస్దే అయినా మనసు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్లను ఇవ్వకుండా పాత లోన్లు కట్టాలని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశా�
‘అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. ఇక్కడ గులాబీ జెండాను ఎదిరించి నిలబడే సత్తా ఏ పార్టీకీ లేదని ప్రతిపక్షాలకు ఇప్పటికే అర్థమైంది’, అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. వట్పల్లిలో నిర్వహించిన బీఆర
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్న
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శనివారం పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామంలో ఏర్పాటు చే�
గ్రామాభివృద్ధితో పాటు పేదలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అయోధ్య సర్పంచ్ ఎడ్మల జీవన్రెడ్డి. గ్రామంలో ఏ ఆడబిడ్డ పెండ్లి జరిగినా తన వంతుగా పుస్తెమట్టెలు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. తాను �
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మునిపల్లి ఎస్వీఎస్ గార్డెన్లో ప్రభుత్వం అందిస్తున్న రంజా�