ఆంధ్రా నేతలకు అభివృద్ధి చేయటం చేతకాదు కానీ.. వ్యక్తిగత దూషణలకు మాత్రం దిగుతారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. బూతులు తిట్టటంలో ఏపీ నేతలు వారికి వారే సాటి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రజా ప్రతినిధులు,అధికారులు కృషిచేయాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. బుధవారం రాయికోడ్ మండల ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం �
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.