మునిపల్లి, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
ఆదివారం సంగారెడ్డి పట్టణంలో మంత్రి పర్యటనలో భాగంగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సమక్షంలో మునిపల్లికి చెందిన కొనింటి ప్రవీణ్గౌడ్ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు.