గ్రామాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేస్తారనే సమాచారంతో స్థానిక ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు మండల వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలను ఆ
ఏ సమస్య వచ్చినా తానున్నానని, అండగా ఉంటానని, బిఆర్ఎస్ పార్టీకి ఇది తాత్కాలిక విరామమని, రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ సైనికులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలతో పాటు, ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యే బానోత
ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో లాల్దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుద�
ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఖమ్మంలో శుక్రవారం ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ ఫొటోకు ఉద్యమకారులు శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యా�
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని తిరిగి శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వ�
Medha Patkar's Agitation | గుజరాత్లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత వారం రోజులుగా ఆమె ఆందోళన చే�
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడంతోపాటు మహదేవపూర్, మ
“తెలంగాణ కోసం నాడు శాంతియుతంగా ఉద్యమ పోరు జరిపిన వాళ్లు ఉద్యమకారులు కాదా?, వాళ్లు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తరు?” అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకు లు ప్రశ్నించారు.