వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్పాల్ అనుచరులు పోలీసుల�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక�
ఇటీవల గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వీర్నపల్లి వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ భర్త దేవేందర్ గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గత నెల 30న బాధిత కుటుంబాన్ని పరామర్శ
‘అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంటి పెద్దగా నేనుంట. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ములుగు జడ్పీ �
అభివృద్ధికి ఆకర్షితులై ఆ యా పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో కొత్తకోట మండలం కా�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి డిమాండ్ చేశారు
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�
కార్యకర్తలు అండగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర�
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
డ్ల కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్�
రాష్ట్ర ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు వేడుకలు కాకుండా తద్దినం నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రేవంత్ వ్యాఖ�