కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు.
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చెట్ల తొలగింపును అడ్డుకున్న సోషల్ యాక్టివిస్ట్ విజయ్, 'సేవ్ కేబీఆర్' టీమ్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మార్క్సిస్టు కార్యకర్తలు సైద్ధాంతిక అవగాహన కలిగి ఉండాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవనంలో పాలేరు డి�
కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు.
అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయిందని.. అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీ లు అమలు కాలేదని సొంత పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. మండలిలో సోమవారం పద్దులపై చర్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లోపించిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి ధ్వజమెత్తారు.
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆశ వర్కర్లు నిర్వహించిన ‘చలో హైదరాబాద్' ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీవ్ర నిర్బంధాల మధ్య ఆశలు కోఠి కమిషనర్ ఆఫీస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆశ కార్యకర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరుతో నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రి జోగు రామన
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యక
గ్రామాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేస్తారనే సమాచారంతో స్థానిక ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు మండల వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలను ఆ
ఏ సమస్య వచ్చినా తానున్నానని, అండగా ఉంటానని, బిఆర్ఎస్ పార్టీకి ఇది తాత్కాలిక విరామమని, రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ సైనికులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలతో పాటు, ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యే బానోత