ASHA Workers | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ నెల 7న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడి వ్యూహాత్మకంగా జరిగిందా?, బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందన
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ చేపట్టిన నగర బంద్పై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. బంద్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై రాగా, దొరికిన వారిని దొరికినట్టే అరెస్ట్ చేశారు.
రాజకీయాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం కేంద్ర మంత్రి బండి సంజయ్ నైజమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయనమీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. శుక్రవారం కరీం�
వాదన ఆగిన చోట హింస మొదలవుతుంది. రాజకీయ ప్రత్యర్థిని గెలువలేమనే నిస్పృహ కలిగినప్పుడే భౌతిక దాడికి తెగబడతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అచ్చంగా జరిగింది ఇదే.
KCR Camp Office | అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే పరామవధిగా కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుల దాడి ఈసారి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హుజూరారాబాద్లో రిగ్గింగ్కు పాల్పడిందని.. స్ట్రాంగ్ రూం తాళంచెవి మిస్ కావడమే ఇందుకు సాక్ష్యమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించార�
Makthal Court | ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కొలువుదీరిన కోర్టు కథ ఇది. స్వయానా సీఎం ఇలాకా. అందునా పశుసంవర్ధక, క్రీడాశాఖ మంత్రి నియోజకవర్గం. అయినా బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయలేని దయనీయం., నిధు�
Kalyan Lakshmi | తమకు ఓటు వేయలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును లబ్ధిదారులకు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్నది.
ఎన్నిలక హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల�
తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
అన్నదమ్ము ల మధ్య భూ పంచాయితీ విషయంలో మధ్యవర్తుల జోక్యాన్ని జీర్ణించుకోలేని ఓ రైతు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసు�
కేంద్ర సంస్థలైనా, రాష్ట్ర సంస్థలైనా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని, అబద్ధాలతో పబ్బం గడుపుతున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సిద్ధమా? అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స