భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిప�
పెండింగ్లో ఉన్న మదర్ డెయిరీ బిల్లుల కోసం పోరా టం ఉధృతం చేస్తామని మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాస�
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీవేజ్, కాంటింజెంట్ వర్కర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ తోనే సిద్దిపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన�
కాంగ్రెస్ నాయకుడు తన భూమిని ఆక్రమిస్తున్నాడంటూ మరో బాధితురాలు శనివారం జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగింది. సెక్యూరిటీ సిబ్బంది మందు డబ్బా లాక్క�
ఇది బర్లకు సైతం తిరుగుబాటు పాఠం నేర్పిన కథ. అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలపై మర్లవడ్డ కూరాకుల కుటుంబం కథ. తలుగు తెంపుకొని పారిపోయే దొంగబర్లనూ దారికితెచ్చే దట్టమైన పలుగు కథ. అవును.. అధికార పార్టీ ఎమ్మెల్యే
ఈటల రాజేందర్కు కేసీఆర్ను విమర్శించే స్థాయిలేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు.
సీఎం రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై చేసిన వ్యా
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్య�