MLA Bhupal reddy | యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Bhupal reddy)నల్లగొండలోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోకు సంబంధించి
ఎమ్మెల్యే కంచర్ల సహకారంతో 2వేల మందికి ఉచిత శిక్షణ అడ్మిషన్ కోసం భారీగా పోటీ.. ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ ఏడువేలకు పైగా హాజరైన ఉద్యోగార్థులు రామగిరి, మార్చి 20 : నల్లగొండ నియోజకవర్గంలో 2వేల మంది నిరుద్యోగ
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్కు భూమిపూజ 1.30 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సంగారెడ్డి జిల్లా న
నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రోగులకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు. ఈ కా�
నల్లగొండ : తెలంగాణపై మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లాకేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో కదం తొక్కారు. వందలాది మంది ఎమ్మెల్యే
Cm Kcr | నల్లగొండ : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు శరవేగంగా నల్లగొండ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పట్టణంలోని రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి కోసం 88 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస
Gadari Kishore | తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మరయ్య పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కిషోర్ కుటుంబానికి ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగులు | నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ధర్నాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రజా సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని ఖ�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్�