సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేండ్లుగా పూర్తికావడం లేదు. పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
MLA Bhupal Reddy | సీఎం కేసీఆర్ పాలనలో ప్రతిపల్లె నేడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ �
CM KCR | కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారని ధ్వజమెత్తారు. సంగా�
స్వరాష్ట్రంలో నారాయణఖేడ్ దశ మారుతున్నది. అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పెద్దగా సాగునీటి వనరులు లేని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులు అత్యధికంగా వర్షాధార పంటలను నమ్ముకుని వ్యవసాయం చ
నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సభ కోసం కరస్గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుం�
సీఎం కేసీఆర్ ఈ నెల 30న నారాయణఖేడ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలోని రెహమాన్ ఫంక్షన్హాల్ సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేసీఆర్ పాల్గొననున్�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఊసరవెల్లిలా కల్లబొల్లి మాటలు చెబుతూ గద్దెనెక్కాలని చూస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన నాయకులు కావాల
MLA Bhupal Reddy | దశాబ్దాల కాలంగా చేపల విక్రయానికి సరియైన మార్కెట్ లేక ఎండనక, వాననక రోడ్లపై విక్రయిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యేకంగా చేపల మార్కెట్ నిర్మిస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి �
నల్లగొండలో గులాబీ జెండా ఎగురేస్తే పట్టణాన్ని పూర్తిగా పునర్నిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ హామీకి అనుగుణంగా నల్లగొండను రూ.1350 కోట్లతో అభివృద్ధ్ది చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతను తెలుపడంతోపాటు పలు అభివృ�
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరతీసిందని, ఆరు హామీలు ప్రకటించి ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ విమర్శించారు.
జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని మెదక్ జడ్పీచైర్పర్సన్ హేమలత అన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్లో జడ్పీచైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య
ప్రధాని మోదీ తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు వెనుకబాటు, గంజాయి కేసులు, వలసలకు నిలయంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నియోజకవర్గం�
ముప్పై ఏండ్లుగా తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని, ఇప్పుడు ఆ కల నిజమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు.
మహిళల ఆరోగ్య మే ఇంటికి సౌభాగ్యమని, వారికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కంగ్టి, కల్హేర్ పీహెచ్సీల్లో మహిళా ఆ�