నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మళ్లీ మనకొద్దని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. ఆయన వల్ల మన నియోజకవర్గానికి
మధిర నియోజవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజ్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన భట్టి విక్రమార్కకు ఇ�
కాంగ్రెస్ పాలకులతో కర్షకులకు ప్రమాదం పొంచిందని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆ విషయం అన్నదాతలకు తెలుసు కాబట్టే వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంట �
నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినవేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇందుకోసం ఇక్కడి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ని
ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు.
ఓటర్లను మభ్యపెట్టి గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విలువే లేదని మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. ఆరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనన్నారు. ఆదివారం ఆయన బీఆర�
స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భట్టివిక్రమార్క అందుబాటులో ఉండే పరిస్థితి లేదు, ఆయన హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండి మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభి�
ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఎప్పుడూ హైదరాబాద్లోనే మకాం వేస్తారని, ప్రజాసంక్షేమం ఆయనకు ఏమాత్రం పట్టదని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మధిరలో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మధిర పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర విత్తనాభివ�
దళితవాడలన్నీ గులాబీ జెండా వైపే ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. 75 ఏళ్లలో స్వాతంత్య్ర దేశంలో బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, విజయాన్ని సాధించుకుని మధిరలో గులాబీ జెండా ఎగురవేద్దానమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం జా�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�
హైదరాబాద్ : కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ను చంపడం ఎవరి తరం క