గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారుగడ్డతండా, ఉల్సాయిపాలెం, తాటిచెట్టుతండా, గాంధీనగర్, కాల్వకట్ట, బంజారాతం
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని తుంగపహాడ్ నుంచి బాబుసాయిపేట వెళ్లే దారిలో రూ.2.కోట్లతో చేపట్టే వం
MLA Bhaskar Rao | జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు �
గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలో రూ.90 లక్షలతో చేపట్టే గాంధీనగర్ - కల్లేపల్లి రోడ్డు పనుల�
ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి తుమ్మల నివాసానికి వెళ్లారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పేర్లు వెల్లడించిన వెంటనే ఎక్కడికక్కడే బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. స్వీట్లు
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాకాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర పాడి పరిశ్రమను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలుపాలని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమా భరత�
మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రాంత డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
MLA Bhaskar Rao | మిర్యాలగూడ పట్టణములోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు (Mla Bhasker Rao) సమక్షంలో బీఆర్ఎస్ (BRS ) లో చేరారు
MLA Bhaskar Rao | స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో శుక్రవారం మండలానికి చెందిన 125 మందికి �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామ స�