మండలంలోని కల్వలపాలెం సమీపంలో పాలేరు వాగు ఉప్పొంగినప్పుడుల్లా గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉండేది. దాంతో వాగుపై తాత్కాలికంగా గూనలు వేసి రహదారిని నిర్మించుకునేవారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథా నాయకులని, వారి కృషి ఫలితమే నేతలకు పదవులని రాష్ట్ర విద్య, సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మ�
రాజకీయాల్లో అప్పటి టీఆర్ఎస్... నేటి బీఆర్ఎస్ది ఎప్పటికీ ప్రత్యేక శైలినే. పోరాట రూపం, ఎజెండా సెట్టింగ్, సంస్థాగత కార్యాచరణలోనూ తనదైన ముద్రతో ముందుకు సాగడం పరిపాటి. ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో రాజకీయ
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్ట్యాంక్ తండా,కురియా తండా, ఐలాపురం
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో రూ.20 లక్షల నిధులతో నిర్మిస్తు�
మిర్యాలగూడ: తెలంగాణ విజయగర్జన సభను టీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయ కుల సమ�
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలు స్తున్నాయని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన �
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకు లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్�
సెజ్ ఏర్పాటకు సమ్మతించే ప్రసక్తే లేదు… ఏరియల్ సర్వే చేయడం విచారకరం… మిర్యాలగూడ: రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆలగడప పరిసర రైతులకు బరోసా ఇచ్�
మిర్యాలగూడ: రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మిర్యాల�
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని ఆలగడప గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పరిశ్రామిక పార్కు వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం కలిగించబోమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరావు రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం అవంతీపురం వ్యవసా�