దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ బీఆర్ఎస్�
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, నియోజకవర్గం బీఆర్�
ఉప్పల్కు వంద పడకల ఆస్పత్రి ని మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.37.50 కోట్ల నిధుల మంజూరుతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై గాంధీ విగ్రహాలకు, చిత్రపటాల�
ఏండ్లుగా ఇంటి నిర్మాణ అనుమతులు రాక ఇబ్బంది పడుతున్న ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీవాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు మోక్షం లభించింది. నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీ�
గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ ఫైటర్స్ ఖరారయ్యారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ముచ్చటగా మూడోసారి అధికారమే మనదేననే భరోసాతో మూడు జిల్లాల్లో అభ్యర్థులను ప్�
ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం రెండు ఎకరాల స్థలం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉప్పల్ ఎమ్మ�
బస్తీల్లో బాధలు వింటున్నా.. ప్రతి గడపను పలుకరిస్తున్న.. బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తున్న.. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం మన కండ్ల ముందు కదలాడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ ఎత్తున వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. సాధారణం కంటే ఏకంగా 65శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒకవంత
ఉప్పల్ ప్రధాన రహదారి సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిలో ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై గుంతలు, నీటి నిల్�
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర’లో భాగంగా మంగళవారం రామంతాపూర్ డివిజన్లో పాదయాత్ర చేపట్టి.. ఇంట
తమ కష్టాలను పరిష్కరించగల ధీశాలి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ వాసుల నమ్మకం. ఆ నమ్మకానికి సోమవారం పుట్టిన రోజు కావడంతో మహా నగరం యావత్తు సంబురాలలో మునిగి తేలింది.
ప్రజల కోసం పనిచేయడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సు భాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’ పాదయాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర శనివారం 11వ రోజుకు చేరుక
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జర�
మీ సమస్యలు తెలియజేయండి... పరిష్కార చర్యలు చేపడతాం... మీ కోసం.. మీ ఎమ్మెల్యే ..మీ ముందుకు వస్తున్నారని పేర్కొంటూ ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం రెండోరోజు చిలుకానగర్లో కొనసాగ