కాలనీల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి.. ఉప్పల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
చర్లపల్లి భరత్నగర్ రైల్వేక్రాసింగ్ ఆర్ఓబీ బ్రిడ్జి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
ఉప్పల్ క్రైస్తవుల శ్మశానవాటికలకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఉప్పల్ భగాయత్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ను చిలుకానగర్ కార్పొరే
దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, ఈసీఐఎల్ చౌరస్తాలో భార
విద్యార్థులకు ఎంపీ సంతోష్ పిలుపు నాచారంలో మొక్కలు నాటిన ఎంపీ ఉప్పల్, ఆగస్టు 19: సమాజశ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ హరితస్ఫూర్తిని కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హైద�
పట్కారీ భవన శంకుస్థాపనలో మంత్రి గంగుల ఉప్పల్, ఆగస్టు 14: బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్లోని భగాయత్లో ఆదివారం పట్కారీ కుల భవ