ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా ఉన్నతాధికారులపై శుక్రవారం వీరారెడ్డిపల్లి గ్రామ రైతులు తిరగబడ్డారు. గంధమల్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ వైఖరిపై యాదాద్రి-భువనగిరి జిల్లా వీరారె�
ఎమ్మెల్యే నెల జీతం పేదలకే అంకితం చేస్తాననన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఏమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆదర్శవంతుడనని మీడియా ముందు గొప్పగా గప్పాలు కొట్టు�
‘ఏయ్ నీకు మెంటలా..పిచ్చా.., ‘ఏ ఊరు నీది.. నీ సంగతి చెప్త్తా’ ‘ఎమ్మెల్యేతో వాదిస్తున్నావేంటి?’ రోజూ ఏం కూరలు వండుతున్నారు.. రోజూ దోసకాయ కూరనే పెడుతున్నారట ఎందుకు..
కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తున్నది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి సర్కార్ చేతులు దులుపుకొంటున్నది.
ఖబర్దార్ బీర్ల అయిలయ్య.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడూ, కేటీఆర్ నాలుక కోసే దమ్ముందా? అంటూ ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు, కురుమ సంఘం రాష్ట�
పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కర్షకులకు పట్టించుకోవడమే మానేసి కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచుతున్నది. ఏడాది క్రితం నిండు కుండలా ఉన్న చెరువులు నేడు ఎడారిలా కనిపిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై యూత్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో
నిండు అసెంబ్లీలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అబద్ధాలు పలికారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గత 10 ఏండ్ల కాలంలో చుక్క నీరు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలకు దిగారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియోజకవర్గంఅభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గ అభి�
రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ఆయనను ప్రభుత్వ విప్గా నియమించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.