మండలంలోని ఏదుల గ్రామం మండలంగా మారనుంది. మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి, ఎ�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
పాన్గల్ ఖిల్లా.. ప్రకృతి రమణీయ దృశ్యాల నెలవు.. ఆ కొండ మీది కోట కాకతీయుల కళాత్మకతకు దర్పణం.. రమణీయ శిల్పకళా సంపదకు కొలువు.. చెక్కు చెదరని ప్రధాన ద్వారం.. శత్రుదుర్భేద్యకరంగా కోట గోడలు.. యుద్ధానికి సై అనేలా ఫి�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు 30 మంది బీఆర్ఎస్లో చేరారు. శని�
Kollapur | కొల్లాపూర్/చిన్నంబావి : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన పెద్దదగడలో తిరుగుబాటు మొదలైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెంది
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతుంటే.. వాటికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్లలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తొమ్మిదేండ్లలో జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలపై �
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూపల్లి వర్గీయులు గోపాల్ నాయక్తోపాటు మరో 10 మంది ఆదివారం కొల్లాపూర్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్
మండలంలోని జటప్రోల్ గ్రామంలో ని అతిపురాతన ఆలయంలో వెలిసిన మదన గోపాలస్వామి రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కనులపండువగా నిర్వహించారు. గత 40 ఏండ్ల కిందట పాత జటప్రోల్ గ్రామంలో మదన గోపాలస్వా మి బ్రహ్�
స్వరాష్ట్రం ఏర్పాటుతోనే కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఎనిమిదేండ్ల కాలంలో బీడు భూములకు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తుండగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనులు శరవ
కొల్లాపూర్ రాజకీయ సమీకరణం మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో బీఆర్ఎస్ వేటు వేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి సముచిత స్థానం