ఉప్పల్ ప్రజల గుండెల్లో అన్న బండారి రాజిరెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఉప్పల్ -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు శ్ర�
త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని ఆలేరు, యాదగురిగుట్ట ఎన్నికల ఇన్చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.