త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని ఆలేరు, యాదగురిగుట్ట ఎన్నికల ఇన్చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
మా ఓట్లన్నీ మీకే..గెలుపు మీదేనంటూ ముస్లింలు అభయమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ అలీనగర్లో శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మె�