చెన్నూర్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం మందమర్రి మార్కెట్లో హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
నేను తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డను.. 14 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసినోడ్ని.. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా, గతంలో ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైన. కేసీఆర్ శిష్యుడిగా
“ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా.. ఈ నినాదంతో ముందుకెళ్లి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి. గతంలో ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వచ్చాక మ�
మంచిర్యాలలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్తో కలసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్�
తెలంగాణ రాక ముందు ఎట్లున్న చెన్నూర్ నియోజకవర్గం.. ఇప్పుడు ఎట్లున్నదో ఒకసారి ఆలోచించాలి. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని.. కేవలం ఐదేళ్లలో చేసి చూపినం. విప్ బాల్క సుమన్ చెన్నూర్ను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వే
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస�
క్యాతన్పల్లిలో 250 ఎకరాల్లో కళ్లు చెదిరే వసతులతో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ను అభివృద్ధి చేయనున్నారు. అక్టోబర్ 1న రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
స్వచ్ఛ్ భార త్ మిషన్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట పంచాయతీని రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించి�
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రభుత్వ వ
తెలంగాణ సర్కారు ప్రోత్సాహంతో ఆయిల్పామ్ పంట సాగుచేసిన ఉత్తర తెలంగాణ రైతులు కోతలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో 2,200 ఎకరాల్లో సాగుచేయగా.. ప్రస్తుతం 284 ఎకరాల్లో కోతకు వచ్చింది.
CM KCR | రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద బిడ్డ గొప్పగా చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. పేద పిల్లలందరూ గొప్ప చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్నదే ఆయన కోరిక. అందుకే తెలంగాణ�
ఈ నెల 30 న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యం లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రేమలాగార్డెన్ సమీపంలో చేపడుతున్న పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ ద�