చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై రాసిన ఆటోబయోగ్రఫీ ఉంగలిల్ ఒరువన్ పుస్తకం తొలి భాగాన్ని ఈనెల 28వ తేదీన రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. తమిళనాడు సీఎంవో కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకట�
MK Stalin: నాటి ఐఏఎస్ (క్యాడర్) రూల్స్ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెరపెట్టి అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్
Night lockdown: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ లాక్డౌన్ కొనసాగ
చెన్నై: కరోనా వేళ మాస్క్ తప్పనిసరి. ఈ నిబంధన పాటించని వారికి పోలీసులు జరిమానా కూడా విధిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాస్క్ ప్రధానమని డబ్ల్యూహెచ్వో కూడా చెప్పిం
చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలన
MK Stalin: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు గవర్�
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మానవత్వాన్ని ప్రదర్శించారు. కోయంబత్తూరు-వెలచెరి రూట్లో సీఎం కాన్వయ్ వెళ్తున్న సమయంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వచ్చింది. అయితే వేగంగా వెళ్తున్న �
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కోటి నిధులను విరాళంగా ఇచ్చింది. డీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసింది. తమిళనాడు సీఎం,
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం ముందు ఇవాళ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని 48 ఏళ్ల వెట్రిమారన
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ వయసు 68 ఏళ్లు. కానీ ఆయన చాలా యంగ్గా కనిపిస్తుంటారు. అయితే మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో ఆయన్ను ఓ మహిళ ఇదే ప్రశ్న వేసింది. మీరింత యంగ్గా ఎలా కనిపిస్తున్నారన�
ప్రతి వారం అదనంగా 50 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అక్టోబరు చివరికల్లా అర్హులైన అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా డోసులు అవసరమని తెలిపింది. ఈ మేరకు ప�
ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్చెన్నై, ఆగస్టు 24: డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం కరుణానిధి స్మారకాన్ని రూ.39 కోట్లతో నిర్మించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. ‘ఆధున