చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 24 గంటల్లో కొత్తగా 28,978 కేసులు, 232 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చెన్నైకి చెందినవారే ఉన్నారు. ఒక్క రోజ�
చెన్నై: తమిళనాడులో ఘన విజయం సాధించి కొలువుదీరిన డీఎంకే పార్టీ ప్రభుత్వంలో 34 మంత్రులున్నారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. గత ప్రభుత్వాల్లోనూ తెలుగువారికి క్యాబినెట్లో ప్రాతినిధ్యాన్ని కల�
Tamil Nadu Assembly: తమిళనాడు నూతన అసెంబ్లీ ఈ నెల 11న కొలువుదీరనుంది. మే 11న చెన్నైలోని కళైవనార్ అరంగంలో తమిళనాడు 16వ అసెంబ్లీ తొలి సెషన్ ప్రారంభం కానున్నదని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
చెన్నై: తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుదీరనున్నది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 34 మంది మంత
దేశంలో జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టడం 1950 దశకంలోనే మొదలైంది. తమిళనాడులో 1949 అన్నాదురై నాయకత్వలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)’ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. అన్నాదురై (1967-69) ఆయన �
DMK President MK Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.