Cyclone Mandous | తమిళనాడులో మండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్ తుఫాను..
MK Stalin | ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా అధ్యక్ష పదవి చేపట్టడం స్టాలిన్కు ఇది రెండోసారి. 1949 లో స్థాపించిన డీఎంకేకు కరుణానిధి 1969
చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించారు. ఎన్నికల్లో ఉచిత హామీలను ప్రకటించడాన్ని తప్పుపట్టిన మోదీని ఉద్దేశించి, ‘కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు…
తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్లో విద్యార్థిని మృతికి నిరసనగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులుసహా వందలాది మంది ఆందోళనకారులు ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్పై మూకదాడికి దిగారు. బస్
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ హాస్పిటల్లో చేరారు. చెన్నైలోని అళ్వార్పేట్లో ఉన్న కావేరి ఆస్పత్రిలో ఆయన చేరారు. జూలై 12వ తేదీన ఆయన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. కోవి
డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు.
చెన్నై: తమిళ్ను మద్రాస్ హైకోర్టు అధికార భాషగా చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. దీంతో పాటు మరో రెండు డిమాండ్లను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యా�
చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్కు
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్త
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై రాసిన ఆటోబయోగ్రఫీ ఉంగలిల్ ఒరువన్ పుస్తకం తొలి భాగాన్ని ఈనెల 28వ తేదీన రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. తమిళనాడు సీఎంవో కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకట�
MK Stalin: నాటి ఐఏఎస్ (క్యాడర్) రూల్స్ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెరపెట్టి అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్
Night lockdown: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ లాక్డౌన్ కొనసాగ