ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన (Fully Literate State) నాలుగో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 99.3 శాతానికి చేరుకుందని
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
మిజోరం పోలీసులు రూ.350 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 1న ఐజ్వాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు.
మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్లోని ద్జులెకె అనే పట్టణం ఇ�
దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమక్షంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా మంగ
Governor Hari Babu | మిజోరం గర్నవర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులె
Kambhampati Haribabu | మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారని సమాచారం. దీంతో ఆయన్ను వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గచ్చిబౌలిలోని ఓ �
మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహ
Lalrin Puia | లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Agreement | అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి భవిష్యత్తులో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష