The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files).
The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్.
Mithun Chakraborty | ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా బడ్జెట్ అక్షరాలా 700కోట్లట. ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నాకు సంబంధిం�
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నేనెక్కడున్నా. మాధవ్ కోదాడ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.
National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Mithun Chakraborty | సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke Award) ఎంతో ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి వరించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, భజాపా నేత మిథున్ చక్రవర్తి తీవ్ర ఆస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం ఆయనకు హటాత్తుగా కుడిచేయి, కుడికాలు బలహీనపడటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత�
Mithun Chakraborty | బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Mithun Chakraborty | బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరారు. గుండె నొప్పితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు మిథున్ చక్రవర్తికి �
Mithun Chakraborty | అలనాటి నటుడు మిథున్ చక్రవర్తికి మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి శాంతిరాణి దేవి వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కున�
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మియో చక్రవర్తి ‘నేనెక్కడున్నా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచమమవుతున్నాడు. ఈ చిత్రానికి మాధవ్ కోదాడ దర్శకుడు. మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాత. �
పలు రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో భంగపాటుకు గురైనా కాషాయ పార్టీ కుటిల య�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరురాలు అర్పిత ముఖర్జీ ఇళ్లలో రూ.50 కోట్లకుపైగా డబ్బుల కట్టలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. విద్యా శాఖ మంత్రి అయిన ఆయనను టీచర్