ACA : భారత మహిళల క్రికెట్కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్ (Mithali Raj)కు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్గా చెరగని ముద్రవేసిన ఈ వెటరన్ ప్లేయర్ పేరును స్టాండ్కు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) నిర్ణయించింది.
Marufa Akter : దిగ్గజ క్రికెటర్ల నుంచి అభినందనలు, ప్రశంసలు ఊరికే రావు. అందుకు జట్టును గెలిపించే ప్రదర్శన ఒక్కటే చాలదు. అసాధ్యమనిపించేలా.. అందరూ అవాక్కయ్యేలా బౌలింగ్ నైపుణ్యం ఉండాలి. బంగ్లాదేశ్ పేసర్ మరుఫా అక్తర్ (M
Womens World Cup : మహిళా సాధికారితను చాటేలా ఈ ప్రపంచకప్ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. అందుకే.. ఇప్పటికే పూర్తిగా మహిళా అంపైర్లు, రిఫరీలతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఇప్పుడు కామెంటటేర్�
ODI World Cup : మహిళల జట్టు మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) ట్రోఫీని అందుకోలేదు. సొంతగడ్డపై మరో మూడు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దాంతో.. వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇంతక
Womens T20 League : పొట్టి క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిన ఐపీఎల్ పలు దేశాల్లో టీ20 లీగ్స్కు బీజం వేసింది. ఐపీఎల్ సూపర్ హిట్ కావడంతో మనదేశంలో మహిళా క్రికెట్ పురోగతిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మహిళల ప్�
ప్రతిష్ఠాత్మక మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో అదరగొడుతున్న తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష తన ఆరాధ్య ప్లేయర్ మిథాలీరాజ్ అడుగుజాడల్లో నడుస్తున్నానని పేర్కొంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన మ్య�
Smriti Mandhana : భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వన్డేల్లో ఆరో సెంచరీతో 7 వేల పరుగుల క్లబ్లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మహిళా క్రికెటర్గా మంధాన రికార్డు నెల�
WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త విప్లవం తెచ్చిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో సీజన్కు మరో 4 రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీలో అదానీస్పోర్ట్స్ లైన్కు చెందిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) కొత్త జ�
Mithali Raj : భారత మహిళల క్రికెట్కు వన్నె తెచ్చిన వాళ్లలో మిథాలీ రాజ్(Mithali Raj) ఒకరు. ఈ మాజీ కెప్టెన్తన అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. వాటిలో డబుల్ సెంచరీ(Double Century) మాత్రం చాలా ప్రత్యేకం. �
ప్రతిష్ఠాత్మక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్సీసీ)లో ఐదుగురు భారత క్రికెటర్లకు సభ్యత్వం లభించింది. తమ కెరీర్లో అనితర సాధ్యమైన విజయాలకు తోడు క్రికెట్ చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్సీసీ..భారత మాజీ క�
భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ మెంటార్, అడ్వైజర్గా సేవలు అందించనుంది. తనను మెంటార్గా నియమించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. డబ్ల్యూపీఎల్ ప్రీమియర్ లీగ్ మ�
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శభాష్ మిథూ’. భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ రూపొంద�